సౌతాఫ్రికాతో వన్డే సిరీస్బెంగళూరు: దక్షిణాఫ్రికా మహిళలతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 30తో క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 40.4 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments so far,add yours