అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ గా అధికారిక లాంఛన కార్యక్రమం పూర్తి చేశారు. ఏపి అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ఆరంభ కానున్నాయి. ఆయన సమక్షంలో 175 మంది ఎంఎల్ఏలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours